Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న శ్రీలంక.. ఇపుడు జింబాబ్వే ... టీమిండియా టూర్స్ రద్దు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (17:31 IST)
కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకుంటోంది. ఇప్పటికే శ్రీలంక పర్యటనను రద్దు చేసిన బీసీసీఐ ఇపుడు జింబాబ్వే పర్యటనను కూడా వాయిదా వేసింది.
 
కరోనా మహమ్మారి వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇందులోభాగంగా, తాజాగా జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు.. శ్రీలంక, జింబాబ్వే దేశాల పర్యటనకు వెళ్లదని బీసీసీఐ శుక్రవారం స్పష్టంచేసింది. 
 
నిజానికి జూన్‌ 24 నుంచి టీమ్ ఇండియా లంక టూర్‌ వెళ్లాల్సి ఉంది. లంక పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అలాగ, ఆగస్టు 22న ప్రారంభంకావాల్సిన జింబాబ్వే టూర్‌లో భారత్‌ మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. కానీ, వీటిని రద్దు చేసుకున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments