Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోయబ్ అక్తర్‌ విమర్శలు.. ట్వీట్‌ను డిలీట్ చేశాడు.. ఎందుకు?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని,

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (14:29 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని, స్వీయ నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న అమాయక కాశ్మీరీలను పొట్టనపెట్టుకుంటోందని, ఐరాస ఇదంతా చూస్తూ ఊరకుంటుందన్నాడు. దీనిపై గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు షాహిద్ అఫ్రిదిపై మండిపడ్డారు. 
 
తాజాగా జింక వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు బెయిలు రావడాన్ని కాశ్మీర్‌తో ముడిపెట్టి ట్వీట్ చేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ యూటర్న్  తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన అక్తర్ ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు.
 
శనివారం జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌‍కు బెయిల్ మంజూరు చేయడంపై అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. సల్మాన్ బెయిల్‌తో ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలైన కాశ్మీర్, పాలస్థీనా, యెమన్, ఆఫ్ఘనిస్థాన్ సహా ఇతర ప్రాంతాలకు కూడా స్వాతంత్య్రం లభించిందని వార్తను ఏదో ఏరోజు తాను వింటానని ఆశ వుందని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments