Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అభిమానిని కలిసిన స్మృతి మందాన.. గిఫ్ట్‌గా ఏమిచ్చిందో తెలుసా? (video)

సెల్వి
శనివారం, 20 జులై 2024 (17:24 IST)
Smriti Mandhana
మహిళల ఆసియా కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్ స్మృతి మందాన మెరిసింది. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. 
 
తాజాగా క్రికెట్ ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకునే స్మృతి మందాన.. శ్రీలంక ఫ్యాన్‌ను మైదానంలో కలిసి వార్తల్లో నిలిచింది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌ తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి అభిమానిని ఆమె కలిసింది. 
 
అదీషా హెరాత్‌ అనే చిన్నారికి స్మృతి మందాన అంటే చాలా ఇష్టం. ఆమెను కలవాలని ఎన్నో సార్లు తన తల్లితో చెప్పేది. ఆ చిన్నారి అదీషా హెరాత్‌‌ కోరిక మేరకు స్మృతి మందాన స్టేడియంలోనే సర్ ప్రైజ్ చేసింది. అదీషా హెరాత్‌‌‌తో కాసేపు గడిపింది. ఆపై ఓ ఫోన్ కూడా గిఫ్ట్ చేసింది. తన బిడ్డను మందాన కలవడం అదృష్టం అని.. ఆమె నుంచి ఫోన్ గిఫ్ట్‌గా పొందడం హ్యాపీగా వుందని చెప్పుకొచ్చారు అదీషా హెరాత్‌ తల్లి. ఈ మూమెంట్ నెట్టింట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments