Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు నో: హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలనుకుంటున్న టీమిండియా

సెల్వి
గురువారం, 11 జులై 2024 (12:02 IST)
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశం లేదు. వచ్చే ఏడాది టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ద్వైపాక్షిక కారణాల చేత పాకిస్థాన్‌తో భారత్ దూరంగా వుంది. 
 
అలాగే పాకిస్థాన్‌కు ఇండియా పంపేందుకు బీసీసీఐ సుముఖతగా లేనట్లు తెలుస్తోంది. 2023 ఆసియా కప్‌ కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. బదులుగా శ్రీలంకలో వారి మ్యాచ్‌లు ఆడారు. అయితే, పాకిస్థాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించారు. అయితే లీగ్ దశలోనే డకౌట్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాతో మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని అభ్యర్థిస్తుంది.
 
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని కోరుతోంది. గత సంవత్సరం భారతదేశం జరిగిన ఆసియా కప్ తరహాలో.. శ్రీలంకలో అన్ని ఆటలను ఆడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments