Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ వీర విహారం, భారీ స్కోరు దిశగా భారత్

Webdunia
శుక్రవారం, 28 మార్చి 2008 (13:32 IST)
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత టెస్టుల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్న సెహ్వాగ్ ఆ తర్వాత కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. మొత్తం 178 బంతులను ఎదుర్కొని 26 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెహ్వాగ్ 165 (నాటౌట్) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎట్టకేలకు భారత ఓపెనర్లలో ఒకరైన వసీం జాఫర్‌ను (73) అవుట్ చేయగలిగారు.

దీంతో.. భారత్ తొలి వికెట్‌ను 213 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన "మిస్టర్ కూల్" ద్రావిడ్ ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజ్‌లో కుదురుకున్న సెహ్వాగ్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ.. బ్యాటింగ్ చేసేలా దోహదపడుతున్నాడు. అంతకుముందు రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 82తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో భారత్ దక్షిణాఫ్రికా చేసిన 540 పరుగుల భారీ స్కోరుకు ధీటుగా స్పందించింది. సఫారీలు చేసిన స్కోరుకు భారత్ మరో 292 పరుగుల వెనుకబడి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

Show comments