Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిటెస్టు: సెహ్వాగ్ సెంచరీ - రాణించిన జాఫర్

Webdunia
శుక్రవారం, 28 మార్చి 2008 (11:13 IST)
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. దీంతో తన బ్యాటింగ్ పదును సఫారీలకు రుచి చూపించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో తన వీరబాదుడుతో టెస్టుల్లో 14వ సెంచరీ (104 నాటౌట్)ని పూర్తి చేశాడు. వన్డేను తలపించే రీతిరో ఆడిన సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అలాగే మరో ఓపెనర్ వసీం జాఫర్ కూడా క్రీజ్‌లో కుదురుకొని అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో భారత జట్టు 165 పరుగులతో భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన భారత ఓపెనర్లు సఫారీల బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. జాఫర్, సెహ్వాగ్‌లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా 165 పరుగులు చేశారు. భారత ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన ఫలితం కనిపించలేదు. ఇప్పటి వరకు సఫారీలు 40 ఓవర్లు బౌల్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Show comments