Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వు.. డబ్ల్యూహెచ్‌వో

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (19:17 IST)
చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 
 
భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వేవ్‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయని పేర్కొంది.
 
చైనాలో తీవ్రస్థాయిలో కోవిడ్ విజృంభిస్తోంది. మున్ముందు మ‌రిన్ని వేవ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం వుండటం ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 
 
వీటిపై పోరాడేందుకు సరిపడా అస్త్రాలు వుండటం ఉపశమనం కలిగించే అంశం అంటూ డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌తినిధి మ‌రియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments