Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్‌తో ముప్పు?

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (13:30 IST)
ఇపుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ రెండు గ్రూపుల వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఇతర బ్లడ్ గ్రూపుల వారి కంటే.. 'ఒ' మరియు 'ఎ' గ్రూపులకు చెందిన వారిలోనే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. కరోనా వైరస్ బారినపడిన రెండు వేల మంది పాజిటివ్ రోగులకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలోని వుహాన్, షెంజెన్ నగరాల్లో జరిగింది. 
 
అయితే, ఏ బ్లడ్ గ్రూపు వారి కంటే.. ఓ బ్లడ్ గ్రూపువారిలోనే ఈ వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. పైగా, ఈ రెండు గ్రూపుల వారిలోనే ఈ వైరస్ ఎందుకు వ్యాపిస్తుందన్న అంశాన్ని కనుగొనే పనిలో పరిశోధకులు నిమగ్నమైవున్నారు. ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా సాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments