Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన వివాహ వేడుక!

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:49 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 86 మందికి కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. 
 
ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామం, వార్ని మండలంలో జరిగంది. ఈ గ్రామంలో జరిగిన పెళ్లికి దాదాపు 350 మందికిపైగా హాజరయ్యారు. వీరిందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 86 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
కరోనా వైరస్ సోకిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేసించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చైన్‍ను తెంచేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments