కరోనా హాట్‌స్పాట్‌గా మారిన వివాహ వేడుక!

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:49 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 86 మందికి కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. 
 
ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామం, వార్ని మండలంలో జరిగంది. ఈ గ్రామంలో జరిగిన పెళ్లికి దాదాపు 350 మందికిపైగా హాజరయ్యారు. వీరిందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 86 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
కరోనా వైరస్ సోకిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేసించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చైన్‍ను తెంచేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments