Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 20 వేల కరోనా పాజిటివ్ కేసులు.. ఈ వేగం ఎక్కడికి తీసుకెళ్తుంది?

Webdunia
గురువారం, 2 జులై 2020 (14:05 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20 వేలకు దగ్గరగా అంటే, 19,148 కేసులు నమోదయ్యాయి. ఇందులో 434 మంది ప్రాణాలు విడిచారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారము దేశం మెత్తంలో 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా 3,59,859 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,29,588 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 90,56,173 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడమైనది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments