Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 20 వేల కరోనా పాజిటివ్ కేసులు.. ఈ వేగం ఎక్కడికి తీసుకెళ్తుంది?

Webdunia
గురువారం, 2 జులై 2020 (14:05 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20 వేలకు దగ్గరగా అంటే, 19,148 కేసులు నమోదయ్యాయి. ఇందులో 434 మంది ప్రాణాలు విడిచారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారము దేశం మెత్తంలో 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా 3,59,859 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,29,588 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 90,56,173 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడమైనది.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments