Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ 16 వేలకు తగ్గిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 25 జులై 2022 (11:47 IST)
దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 20 వేల దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 16866 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 18,148గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. అలాగే, ఇప్పటివరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకోగా, కరోనా మహమ్మారికి ఇప్పటివరకు 5,26,074 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల రేటు 0.34గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments