Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (11:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6614 మంది కోలుకున్నారు. మరో 19 మంది మృత్యువాతపడ్డారు. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరింది. వీరిలో 4,39,00,204 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 5,28,090కు చేరింది. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, క్రియాశీలక రేటురూ.0.11 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments