Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఐదువేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (10:59 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 3993 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, కరోనా వైరస్ బారినపడినవారిలో 108 మంది చనిపోయారు. అలాగే, గత 24 గంటల్లో 8055 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,24,06,150కు చేరుకుంది. 
 
ఇకపోతే, కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 49,948 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇప్పటివరకు 179.13 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments