Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 12 మే 2022 (11:34 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 4.71 లక్షల మంతికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా, 2827 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తేలింది. 
 
అదేసమయంలో కరోనా నుంచి 3230 మంది కోలుకున్నారు. మరో 24 మంది చనిపోయారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా  ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 19067 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. అలాగే, 4,25,70,165 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, 5,24,181 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments