Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా అప్‌డైట్స్... వివరాలు ఇవే

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఈ కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 15873కు చేరుకుంది. అదేవిధంగా గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1755గా ఉంది. ఈ సంఖ్యతో కలుపుకుంటే మొత్తం 4,25,19,479 మంది కోలుకున్నారు. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,193కు చేరుకుంమది. అలాగే, 1905374 మందికి శనివారం వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments