తెలంగాణ కోవిడ్ విజృంభణ.. 24 గంటల్లో 36,282 కేసులు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (10:47 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకీ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గతంలో కేసుల తీవ్రత తగ్గినా మళ్లీ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. మృతుల సంఖ్య 761కి పెరిగింది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో 36,282 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో వ్యాధి నిర్దారణ పరీక్షలు పెరుగుతూనే వున్నాయి.

లక్షణాలున్నవారు సమీపంలోని బస్తీ దవాఖానాల్లో సమాచారం ఇస్తే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. లక్షణాలున్న టెస్టులు చేయించుకోకుండా బయట తిరిగితే మిగిలినవారికి వ్యాధి సోకే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments