Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (13:56 IST)
దేశాన్ని కరోనా మహమ్మారి వీడట్లేదు. తగ్గిందనుకున్న కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెతో కలిసి సమావేశాలకు హాజరైన నేతలతో పాటు, సన్నిహితులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
2022, జూన్ 02వ తేదీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారు. మరోవైపు... ఈనెల 08వ తేదీన ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది.
 
కానీ.. కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments