Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కణంపై పరిశోధనలు.. మాస్క్ ఒక్కటే సరైన ఆయుధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:48 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటికి కనిపించని వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెప్తున్నారు. మాస్క్‌తో మాత్రమే ప్రస్తుతానికి కరోనాను అడ్డుకోగలమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కరోనా సోకినా వారిలో శ్వాససంబంధమైన వ్యవస్థలోనే కరోనా వైరస్ అధికంగా ఉందని నార్త్ కరోలీనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే బయట నుంచి వైరస్ ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించలేదని అంటున్నారు. ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటే అని చెప్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: మగుడంకు దర్శకుడిగా మారిన విశాల్?

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments