కరోనా కణంపై పరిశోధనలు.. మాస్క్ ఒక్కటే సరైన ఆయుధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:48 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటికి కనిపించని వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెప్తున్నారు. మాస్క్‌తో మాత్రమే ప్రస్తుతానికి కరోనాను అడ్డుకోగలమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కరోనా సోకినా వారిలో శ్వాససంబంధమైన వ్యవస్థలోనే కరోనా వైరస్ అధికంగా ఉందని నార్త్ కరోలీనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే బయట నుంచి వైరస్ ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించలేదని అంటున్నారు. ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటే అని చెప్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments