Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కణంపై పరిశోధనలు.. మాస్క్ ఒక్కటే సరైన ఆయుధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:48 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటికి కనిపించని వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెప్తున్నారు. మాస్క్‌తో మాత్రమే ప్రస్తుతానికి కరోనాను అడ్డుకోగలమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కరోనా సోకినా వారిలో శ్వాససంబంధమైన వ్యవస్థలోనే కరోనా వైరస్ అధికంగా ఉందని నార్త్ కరోలీనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే బయట నుంచి వైరస్ ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించలేదని అంటున్నారు. ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటే అని చెప్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments