కరోనా వైరస్ భయం... మక్కాలో ముస్లిం తీర్థయాత్రలు నిషేధం (వీడియో)

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:14 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ప్రభావం అంతటా ఉంది. ఇప్పటికే అనేక దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. దీంతో ఉత్సవాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు కూడా రద్దు చేసుకుంటున్నారు. తాజాగా మక్కాలో ముస్లిం తీర్థయాత్రలపై నిషేధం విధించారు. 
 
నిజానికి రంజాన్ ఉపవాస, వార్షిక హజ్ తీర్థయాత్రకు ముందే వేలాది ముంది ముస్లింలు మక్కాకు చేరుకోవడం ఆనవాయితీ. అయితే, కరోనా వైరస్ భయం కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశంలోని అనేక పవిత్ర స్థలాలను మూసివేసింది. అలాగే మక్కాలో ముస్లిం హజ్ యాత్రను కూడా నిషేధించింది. నిర్ణయం అనేక మంది ముస్లిం ప్రజలపై పడనుంది.
 
ఈ విషయాన్ని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలను ఉటంకిస్తూ ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నిషేధం ఎంతకాలం పాటు అమల్లో ఉంటుందో తెలియదు. కరోనా వైరస్ బాధిత దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉన్న విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments