Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు వస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఎప్పుడో తెలుసా?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (12:47 IST)
కోవిడ్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చే వారం నాటికి భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి చేరే అవకాశం ఉంది. దీనిలో టీకా రెండు, మూడు దశల క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. 
 
భారతదేశంలో రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) మరియు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ అనుమతి ఇచ్చినట్లు సావరిన్ వెల్త్ ఫండ్ శనివారం తెలిపింది. 
 
రష్యన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డిస్ కి చెందిన ప్రయోగశాలలను డిజిసిఐ ఇంతకుముందు నిలిపివేసింది. ఈ ట్రయల్స్ లో 1500 మంది పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments