Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిటె పట్టిన రేవంత్ రెడ్డి.. కరోనాతో లాక్ డౌన్.. హ్యాపీగా వంట చేస్తూ..?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (17:09 IST)
Revanth Reddy
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే.. వ్యాపారులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు బిజీగా గడిపిన వాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. 
 
ఇంటి బయట కాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వెరైటీగా ఇంటి వద్ద సమయం గడుపుతున్నారు. గరిటె పట్టి కుటుంబ సభ్యుల జిహ్వకు రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments