Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్‌ అలెర్ట్: ప్రధాని మోదీ సమావేశం

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (14:35 IST)
ఒమిక్రాన్ వైరస్‌తో భారత్ అప్రమత్తం అయ్యింది. దేశంలో కరోనా వైరస్, వ్యాక్సినేషన్ గురించి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యారు.
 
ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని తెలిపారు. కొత్త వేరియంట్‌ గురించి రాష్ట్రాలు, జిల్లాస్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు వారితో మాట్లాడుతూ ఉండాలని ప్రధాని చెప్పారు. రెండో డోసు తీసుకోని వారిని గుర్తించి వెంటనే అందించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.
 
రెండు గంటల పాటు  జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసే ప్రణాళికలపైనా సమీక్ష జరపాలని అధికారులకు సూచించించారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments