Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ లక్షణం.. కండ్లకలక.. టెస్టు చేయించాకే నిర్ధారించుకోవాలి..

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (20:12 IST)
కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా, విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో చికాకు సమస్య, కళ్లలో చూపు మసకబారడం, కళ్లల్లో కాంతి తగ్గడం, నీరు కారం, కళ్లల్లో నొప్పి,  కనురెప్పల పొరలు వాపు వుంటే ఒమిక్రాన్ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. 
 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో కళ్ళకు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తాయి. కరోనా సోకిన రోగుల 5 శాతం మంది కండ్లకలక బాధితులు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
అయితే, కంటికి సంబంధించిన ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన కరోనా అని నిర్దారించుకోవద్దు.. కచ్చితంగా టెస్టింగ్ ద్వారా మాత్రమే వ్యాధిని గుర్తించాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments