Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఓమిక్రాన్ 3వ కేసు: గుజరాత్‌లో జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (16:22 IST)
ఓమిక్రాన్ మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జింబాబ్వే నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఇది మూడో ఓమిక్రాన్ కేసు.
 
 
జామ్‌నగర్ నివాసి అయి ఈ 72 ఏళ్ల వ్యక్తికి గురువారం కోవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జై ప్రకాష్ శివరే ధృవీకరించారు. ఆ వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

 
తాము అతడిని ఐసోలేట్ చేసి పర్యవేక్షిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. అతను వున్న చోట మైక్రో కంటైన్‌మెంట్ జోన్ చేయబడిందని తెలిపారు. ఆ ప్రాంతంలో తాము వ్యక్తులను గుర్తించి అందరికీ పరీక్షలు చేస్తామని తెలిపారు.
 
భారతదేశంలోని ఇప్పటికే నమోదైన రెండు కేసులు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడు, అతనికి ప్రయాణ చరిత్ర లేదు. అలాగే 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు భారతదేశానికి వచ్చారు. అతడికి ఓమిక్రా వున్నట్లు నిర్థారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments