Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 20 వేల దిగువకు పడిపోయిన కరోనా కొత్త కేసులు

Webdunia
శనివారం, 22 మే 2021 (18:30 IST)
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసులు 20వేలకు దిగువగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 90,609 పరీక్షలు నిర్వహించగా 19,981 పాజిటివ్‌ కేసులు.. 118 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,62,060కి చేరింది.

కరోనాతో ఇప్పటి వరకు 10,022 మంది మృతి చెందారు. కరోనా నుంచి 13,41,355 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,10,683 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,85,25,758 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments