Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులతో కరోనా యాంటీవైరల్ డ్రగ్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (19:57 IST)
కరోనాకు మెడిసిన్ కోసం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం దేశంలో పేరొందిన అనేక కంపెనీలు పరిశోధనలు జరుపుతున్న ఈ సందర్భంలో సంప్రదాయ పద్దతిలో కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలయజేశారు.
 
సీసీఎంబీ, ఏఐసి సంయుక్తంగా తయారుచేసిన కరోనా ఎయిడ్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల సందర్భంగా రాకేష్ మిశ్రా మాట్లాడారు. కరోనావైరస్ నుంచి రక్షించే రోగనిరోధక శక్తి, అత్యంత పోషక విలువలు కలిగిన పదార్థం
 
హిమాలయాల్లో లభించే కార్డిసేస్పెమిలాటరీస్ అనే పుట్టగొడుగుల్లో ఉంటుందని, పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువలకు, పసుపు పొడిని కలిపి ఈ కరోనా ఎయిడ్ తయారుచేశాం అన్నారు రాకేష్ మిశ్రా.
 
పుట్టగొడుగులతో యాంటివైరల్ ప్రాపర్టీ అభివృద్ధి చేయడం సంతోషకరం అని వైరస్ విరుగుడు కోసం అనేక కంపెనీలు ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్ డ్రగ్ రావడం సంతోషంగా ఉందన్నారు 
రాకేష్ మిశ్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments