Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి మృతి చెందితే ఇంటికి చెప్పకుండా అంత్యక్రియలు చేశారు..?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (12:09 IST)
కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కరోనా సోకిన వారి మృతదేహాలను మార్చి ఇచ్చేయడం వంటి ఘటనలు వినే వున్నాం. ఇంకా కొన్నిచోట్ల వైద్యులు సహా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా వుంది. కరోనాతో చావు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలా కన్నా హీనంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా సరే సిబ్బందిలో మార్పులు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
 
ఎంజీఎంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కరోనాతో చనిపోయిన మహిళను బంధువులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేశారు అధికారులు. తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెళితే లేదని చెప్పారు అధికారులు. 
 
మృతదేహాన్ని ఎక్కడా అంత్యక్రియలు చేశారో చెప్పలేదు. దీనితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళా ఈ నెల 13న ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments