Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (17:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల పెరుగుదలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 4,1713 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇందులో 10,057 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, చిత్తూరులో 1,822 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, ఈ కరోనా వైరస్ సోకి 8 మంది చనిపోగా, మరో 1,222 మంది కోలుకున్నారు. అలాగే, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,27,441కు చేరగా, వీరిలో 20,67,984 మంది కోలుకున్నారు. అలాగే, 14522 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments