Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గేదేలే అంటున్న కరోనా వైరస్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (19:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కోవిడ్ టెస్టుల సంఖ్య తగ్గించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 49143 మందికి కోవిడ్ టెస్టులు చేయగా, 13618 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖలో ఇద్దరి చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో 8687 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విశాఖపట్టణంలో 1791, అనంతపురంలో 1650, గుంటూరులో 1464, కర్నూలులో 1409, ప్రకాశంలో 1295 చొప్పు పాజిటివ్ కేసులు వెలుగు చూపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments