Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (18:34 IST)
కరోనా పాండమిక్ నేపథ్యంలో గురువారం పూట షిర్టీ సాయి బాబా ఆలయం తెరుచుకుంది. నవరాత్రుల తొలిరోజు కావడంతో....భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. రోజూకు 15 వేల భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 
 
ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేలు ఆన్‌లైన్ పాసులు, మరో 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించనున్నారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్ 5న కరోనా కారణంగా షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 7 నెలల తరువాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments