Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్ర -ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:25 IST)
దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఆదివారంనాడు టర్కీలో 55,802 కొత్త కేసులు, అమెరికాలో 43,174, బ్రెజిల్‌లో 42,937, ఫ్రాన్స్‌లో 29344, ఇరాన్‌ 21,644 కేసులు నమోదవగా, మహారాష్ట్రలో మాత్రం రికార్డుస్థాయిలో 68,531 కొత్త కేసులు నమోదయ్యాయి.  
 
మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 503కి చేరింది. మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఒక గంటలో సుమారు మూడు వేల మందికి కరోనా సోకుతుంది. 
 
24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్యతో మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా మారుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మృతుల రేటు 1.58 శాతంగా ఉంది. గతంలో 90 శాతానికిపైగా ఉన్న రికవరీ రేటు 80.92 శాతానికి పడిపోయింది. ప్రతి మూడు నిమిషాలకు ఒక కరోనా మృతి చోటుచేసుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments