Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విరుగుడు కనిపెట్టిన ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు?!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:25 IST)
ఎట్టకేలకు కరోనా వైరస్‌కు ఇజ్రాయేల్ మందు కనిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. కరోనా వైరస్ బారిపడి తీవ్ర అస్వస్థతకు గురైనవారు కూడా ఈ మందుతో 100 శాతం కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ మందును ప్లూరిస్టెమ్ థెరాపెటిక్స్ అనే బయోటెక్ కంపెనీ ఈ మందును తయారు చేసింది. 
 
ఇజ్రేల్‌లోని హైఫాలో గల ఈ కంపెనీ తయారుచేసిన కరోనా మందు పేరు అలోజెనీక్ ప్లాసెంటల్ ఎక్స్‌పాండెడ్ సెల్స్ (పీఎల్ఎక్స్). శ్వాస తీసుకోలేకపోవడం, అంతర్గతంగా కిడ్నీ, గుండె తదితర అవయవాలు చెడిపోవడం వంటి తీవ్రస్థితిలో ఉన్న ఏడుగురు పేషంట్లు ఈ మందు వాడిన తర్వాత కోలుకున్నారని కంపెనీ చెబుతోంది. 
 
అందులో ఒకరోగి మాత్రం తీవ్రమైన శ్వాససమస్య అత్యధిక కరోనా రోగుల్లో మరణానికి కారణం ప్రమాదకరమైన రీతిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం. దీనిని పీఎల్ఎక్స్ నయం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఓ కరోనా రోగికి ఈ మందు ఇచ్చారట. అయితే, దీని ఫలితాలు రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments