Webdunia - Bharat's app for daily news and videos

Install App

H3N2: భారత్‌లో ఇద్దరు మృతి.. 90మందికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (19:50 IST)
భారత్‌లో ఇన్‌ఫ్లూయంజా వైరస్ కలకలం రేపుతోంది. ఈ H3N2తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి, కర్ణాటకకు చెందిన ఒకరు H3N2తో మృతి చెందారు. దేశంలో 90 మందికి ఇన్‌ఫ్లూయంజా H3N2 సోకింది. గత కొన్ని నెలలుగా H3N2 బారిన పడేవారు అధికమవుతున్నారు. అనేక వ్యాధులు H3N2తో ఏర్పడుతున్నాయి. దీనిని హాంకాంగ్ ఫీవర్ అని పిలుస్తున్నారు. దేశంలో ఇతర ఇన్‌ఫ్లూయంజాలతో బాధపడేవారికంటే H3N2 బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. భారత్‌లో ఇప్పటివరకు H3N2, H1N1 వైరస్‌లను మాత్రమే కనుగొన్నారు. 
 
H3N2 వైరస్ లక్షణాలు
జలుబు, దగ్గు, జ్వరం, 
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
వాంతులు 
చర్మ వ్యాధులు
శరీరంలో నొప్పులు 
విరేచనాలు.. ఈ లక్షణాలు వారం పాటు వుంటే తప్పకుండా చికిత్స తీసుకోవాల్సిందేనని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments