Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవాగ్జిన్ ట్రయల్స్.. వచ్చే ఏడాది మార్చికి తర్వాత వ్యాక్సిన్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:22 IST)
ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నుంచి బయటపడాలి అంటే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది. త్వరలో అందుబాటులోకి రాబోయే వ్యాక్సిన్‌ను పంపిణి చేయడం కోసం, స్టోరేజ్‌లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియాలో వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్ ఓ సంచలన విషయం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చారు. 
 
ఈ నెలలో కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని ఫలితాలు రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. భద్రతాపరమైన అన్ని చర్యలు, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తామని, దానికి సమయం పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments