Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు: 24 గంటల్లో 2లక్షల కేసులు

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (10:54 IST)
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,60,70,510 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 484,655 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,46,30,536 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
అలాగే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా​ కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
1,94,720 మంది కొత్తగా కరోనా బారిన పడగా.. 442 మంది కోవిడ్ మహమ్మారి ధాటికి మరణించారు. మరోవైపు 60,405  మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కోవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments