Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులు.. 24 గంటల్లో 5,335 కేసులు నమోదు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:33 IST)
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గత 24 గంటల్లో 5,335 తాజా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 25,587 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments