Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలక్‌నుమాలో లేడీ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం - హత్య?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (13:37 IST)
హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమాలో ఓ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్యాన్సర్ నుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పైగా, మృతదేహం నగ్నంగా ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలం చేకూర్చుతుంది. 
 
కొందరు దుండగులు డ్యాన్సర్‌పై అత్యాచారం జరిపి, హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. డ్యాన్సర్‌పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, శరీరంపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం