Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ ఉగ్ర పంజా... దేశంలో 24 గంటల్లో 32,695 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
భారత్‌లో కరోనా తన ఉగ్ర పంజాను విసురుతున్నది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,695 కేసులు నమోదు కాగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల మేరకు దేశంలో మొత్తం 9,68,876 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,31,146 ఉండగా 6,12,814 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 24,915 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,826 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1,27,39,490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

Srileela: వార్నర్ క్రికెట్ లో వుంటే వికెట్స్ అంటారు, రాబిన్ హుడ్ కోసం టికెట్స్ అంటారు : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments