Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:09 IST)
కరోనా కాలంలో ఆంబులెన్స్‌లు ధరలతో జనం నానా తంటాలు పడుతున్నారు. మూడు వందల కిలోమీటర్లకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు వారు చెప్పిందే రేటు. 
 
రాజస్థాన్‌లో 34 యేళ్ళ ఒక యువతి కరోనాతో చనిపోయింది. పోటా ఆసుపత్రిలో చనిపోగా ఆమెను సొంతూరు జాల్వార్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి ఆంబులెన్స్ వారు ఏకంగా 35 వేల రూపాయలు అడిగారు. అప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేవని గుర్తించాడు తండ్రి.
 
దీనితో కుమార్తె మృతదేహాన్ని తన కారులోనే పడుకోబెట్టి తీసుకెళ్ళాడు. ముందు సీటును బెండ్ చేసి అందులో మృతదేహాన్ని పడుకోబెట్టాడు. ఇలా తన కుమార్తె మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్ళాడు. ఈ వీడియోను ఒక జర్నలిస్టు పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆంబులెన్స్ మాఫియా బాగోతం బట్టబయలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments