Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌లాక్ కదా అని అలా వెళితే కరోనావైరస్ వెంటబడవచ్చు, జాగ్రత్త

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:42 IST)
సిడిసి అధ్యయనం ప్రకారం, కోవిడ్ 19 పాజిటివ్ పరీక్షించిన పెద్దలు ప్రతికూల ఫలితాల కంటే అనారోగ్యానికి 14 రోజుల ముందు రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు నివేదించారు. మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం హోటల్‌కి వెళ్లినప్పుడు కష్టతరం. భోజనం చేయడం లేదా ఆన్-సైట్ తినడం వంటివి వ్యాధి సంక్రమణకు ముఖ్యమైన ప్రమాద కారకాలు కావచ్చని తేలింది.
 
అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మందికి పరీక్షకు 14 రోజుల ముందు కనీసం ఒక రోజున తమ ఇళ్లలోని వ్యక్తులను షాపింగ్ చేయడం లేదా సందర్శించడం లేదా ఎక్కడో హోటల్లో భోజనం చేయడం వంటివి చేసారు. COVID-19 ఉన్న పెద్దలలో, 49 శాతం మంది COVID-19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. వీరిలో ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి వుండటం వలన సోకింది.
 
చైనాలో గ్వాంగ్జౌలోని ఒక రెస్టారెంట్‌లో కోవిడ్ 19 వ్యాధి ఒక కరోనావైరస్-పాజిటివ్ వ్యక్తి అక్కడ భోజనం చేస్తున్న మరో తొమ్మిది మందికి అంటించాడు. కారణం ఆ హోటల్ పూర్తి ఎయిర్ కండిషన్డ్. దాంతో అతడు దగ్గినా, తుమ్మినా అతడికి పక్కనే వున్నవారికి వెంటనే వ్యాపించేసింది. కాబట్టి అన్ లాక్ ప్రకటించారు కదా అని ఇష్టమొచ్చినట్లు హోటళ్లు, థియేటర్లు, షాపింగులకు వెళితే కోవిడ్ వెంటబడవచ్చు. జాగ్రత్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments