Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌లాక్ కదా అని అలా వెళితే కరోనావైరస్ వెంటబడవచ్చు, జాగ్రత్త

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:42 IST)
సిడిసి అధ్యయనం ప్రకారం, కోవిడ్ 19 పాజిటివ్ పరీక్షించిన పెద్దలు ప్రతికూల ఫలితాల కంటే అనారోగ్యానికి 14 రోజుల ముందు రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు నివేదించారు. మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం హోటల్‌కి వెళ్లినప్పుడు కష్టతరం. భోజనం చేయడం లేదా ఆన్-సైట్ తినడం వంటివి వ్యాధి సంక్రమణకు ముఖ్యమైన ప్రమాద కారకాలు కావచ్చని తేలింది.
 
అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మందికి పరీక్షకు 14 రోజుల ముందు కనీసం ఒక రోజున తమ ఇళ్లలోని వ్యక్తులను షాపింగ్ చేయడం లేదా సందర్శించడం లేదా ఎక్కడో హోటల్లో భోజనం చేయడం వంటివి చేసారు. COVID-19 ఉన్న పెద్దలలో, 49 శాతం మంది COVID-19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. వీరిలో ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి వుండటం వలన సోకింది.
 
చైనాలో గ్వాంగ్జౌలోని ఒక రెస్టారెంట్‌లో కోవిడ్ 19 వ్యాధి ఒక కరోనావైరస్-పాజిటివ్ వ్యక్తి అక్కడ భోజనం చేస్తున్న మరో తొమ్మిది మందికి అంటించాడు. కారణం ఆ హోటల్ పూర్తి ఎయిర్ కండిషన్డ్. దాంతో అతడు దగ్గినా, తుమ్మినా అతడికి పక్కనే వున్నవారికి వెంటనే వ్యాపించేసింది. కాబట్టి అన్ లాక్ ప్రకటించారు కదా అని ఇష్టమొచ్చినట్లు హోటళ్లు, థియేటర్లు, షాపింగులకు వెళితే కోవిడ్ వెంటబడవచ్చు. జాగ్రత్త.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments