తమిళనాడులో కరోనా సోకి తొలి ప్రజా ప్రతినిధి అన్భళగన్ మృతి

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (09:51 IST)
Anbazhagan
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా వైరస్ కారణంగా లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనా వైరస్ సామాన్య ప్రజలను కాకుండా అన్నీ వర్గాల ప్రజలను కబళిస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్భళగన్ (61) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. 
 
కొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ని మంగళవారం ఆస్పత్రిలో చేర్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలోల చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
తద్వారా భారత్‌లో కరోనా వైరస్ సోకి మరణించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక అన్భళగన్ మృతి పట్ల డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments