Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంపై మరో కొత్త వైరస్ డిసీజ్‌ ఎక్స్‌ అటాక్.. కరోనా కంటే డేంజరస్.. ?

Webdunia
శనివారం, 2 జులై 2022 (14:25 IST)
Corona
ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందని తెలుస్తోంది. అది కరోనా కంటే భయంకరమైంది. దీనిపేరు డిసీజ్‌ ఎక్స్‌ అనిహెచ్చరిస్తున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు.
 
మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. 
 
కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంత కాలంగా మంకీపాక్స్‌ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సీరిస్‌లో మరో మహమ్మారి ఎటాక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు. దీనికి 'డిసీజ్‌ 'ఎక్స్‌' అనే పేరుకూడా పెట్టేశారు. కరోనాకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
 
'డిసీజ్‌ 'ఎక్స్‌' అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధే అయినా, ఇది ప్రపంచం మీద సృష్టిచే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులో మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కరోనాకన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు ప్రాఫెసర్‌ జీన్‌జాక్యూస్‌ ముయేంబే టామ్‌ఫమ్‌.. 1976లో ఎబోలా ను కనుక్కోవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments