Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పేషీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వద్ద పనిచేసే డీఈవో వాసు కరోనాతో మృతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:21 IST)
నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ (డీ.ఈ.వో)గా విధులు నిర్వహించే వాసు(46) మృతి మృతి చెందడంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటంలో నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాసు ఇవాళ మనమధ్య లేరన్న విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

నెల్లూరు జిల్లా జీజీహెచ్లో వైద్యం పొందుతున్న వాసుకి రెమిడిసివర్ ఇంజెక్షన్ల వంటి అత్యవసర వసతులు సమకూర్చినా కాపాడుకోలేకపోయామని  మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments