Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ముగ్గురు ఖాకీలకు కరోనా... డీసీపీతో సహా 30 మంది క్వారంటైన్

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:51 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయ. తాజాగా ఢిల్లీలో కరోనా విధుల్లో ఉండే పోలీసుల్లో ముగ్గురికి ఈ వైరస్ సోకింది. దీంతో ఒక డీసీపీతో పాటు.. మొత్తం 30 మంది పోలీసులను క్వారంటైన్‌కు పంపించారు. 
 
ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య భయపెట్టేలా పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఢిల్లీలో 1510 కేసులు నమోదు కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా ఇద్దరు ఏఎస్ఐలతోపాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో సన్నిహితంగా మెలిగిన డీసీపీ సహా 30 మందిని ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments