తగ్గుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:40 IST)
గత 24 గంటల్లో భారతదేశంలో 11,106 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే 459 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన తాజా బులిటెన్లో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 4,65,082కు పెరిగింది.

 
గత 24 గంటల్లో 12,789 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,38,97,921కి పెరిగింది. ఫలితంగా భారతదేశం రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 నుండి అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,620 వద్ద ఉంది.

 
ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.37 శాతంగా ఉన్నాయి. ఇది మార్చి 2020 నుండి అత్యల్పంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments