Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:40 IST)
గత 24 గంటల్లో భారతదేశంలో 11,106 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే 459 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన తాజా బులిటెన్లో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 4,65,082కు పెరిగింది.

 
గత 24 గంటల్లో 12,789 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,38,97,921కి పెరిగింది. ఫలితంగా భారతదేశం రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 నుండి అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,620 వద్ద ఉంది.

 
ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.37 శాతంగా ఉన్నాయి. ఇది మార్చి 2020 నుండి అత్యల్పంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments