తగ్గుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:40 IST)
గత 24 గంటల్లో భారతదేశంలో 11,106 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే 459 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన తాజా బులిటెన్లో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 4,65,082కు పెరిగింది.

 
గత 24 గంటల్లో 12,789 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,38,97,921కి పెరిగింది. ఫలితంగా భారతదేశం రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 నుండి అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,620 వద్ద ఉంది.

 
ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.37 శాతంగా ఉన్నాయి. ఇది మార్చి 2020 నుండి అత్యల్పంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments