ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి: కోవిడ్ కొత్త కేసులు 10, 413

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:10 IST)
కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 12%కు తగ్గింది. నమూనా పరీక్షలు 85, 311 చేయగా కోవిడ్ పాజిటివ్ 10,413 కేసులు వెలుగుచూసాయి. పాజిటివ్ రేట్ 12% తగ్గింది.
 
మరణాలు 83 సంభవించాయి. అధిక మరణాలు చిత్తూరులో 14 సంభవించాయి. అత్యధిక కేసులు 
తూర్పుగోదావరి జిల్లాలో 2,308 నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి.
కరోనా యాక్టివ్ కేసులు 1,38,912. 17.38 లక్షల కేసుల్లో 15.93 లక్షల మంది రికవర్ అయ్యారు (91.7%). రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments