Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌.. ఆధార్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:13 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. దీంతో అన్నిరాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్‌ యాప్‌ను రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. 
 
అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. కరోనా టీకా తీసుకునేవారు వారి మొబైల్‌ నంబరుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది. అయితే 2018లో ప్రభుత్వ ఆదేశాలనుసారం పలువురు తమ మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసిన సంగతి తెలిసిందే. లింక్‌ చేయనివారు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఈ ప్రక్రియ అనుసరించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments