Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌.. ఆధార్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:13 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. దీంతో అన్నిరాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్‌ యాప్‌ను రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. 
 
అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. కరోనా టీకా తీసుకునేవారు వారి మొబైల్‌ నంబరుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది. అయితే 2018లో ప్రభుత్వ ఆదేశాలనుసారం పలువురు తమ మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసిన సంగతి తెలిసిందే. లింక్‌ చేయనివారు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఈ ప్రక్రియ అనుసరించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments