Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఆ కాలంలో ఎక్కువగా వస్తుందట

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:26 IST)
నోటి తుంపర్ల ద్వారా ప్రధానంగా వ్యాపించే కరోనా శీతాకాలంలో ఎక్కువగా విజృంభిస్తుందని పరిశోధనల్లో తేలింది. శీతాకాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు. శీతాకాలాన్ని ఇకపై కోవిడ్ కాలంగా కూడా చెప్పుకోవచ్చని తెలిపారు.
 
గతంలో వచ్చిన సార్స్-కోవ్, మెర్స్-కోవ్ మహమ్మారులకు వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న కారణంగా, కోవిడ్-19పై కూడా పరిశోధనలు జరిపామని చెప్పారు. వ్యాధి వ్యాప్తికి శీతల వాతావరణం కంటే గాల్లో ఉండే తేమ శాతమే ప్రధాన కారణమని చెప్పారు. ఉత్తర భూగోళంలో వేసవిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
శీతాకాలంలో గాల్లో తేమ తక్కువగా ఉండటంతో తుంపర్ల పరిమాణం తగ్గుతుందని, తేలికగా ఉండి గాల్లో ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉందని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దాని వల్ల వ్యాధి ఎక్కువ మందికి సోకుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments