Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (10:55 IST)
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఏకంగా 12 మంది ఉద్యోగులతో పాటు ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వీరందరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం బెంగుళూరులోని పరిశోధనాశాలకు పంపించారు. 
 
ఒకేసారి ఏకంగా 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలను వైద్య శాఖ నిర్వహిస్తుంది. అలాగే, స్పేస్ సెంటరులో కరోనా వైరస్ కలకలం చెలరేగడంతో ప్రత్యేక మార్గదర్శకాలను కూడా షార్ అధికారులు జారీచేశారు. 
 
బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో హాజరుపట్టీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు ఈ వైరస్ సోకడంతో ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన రీశాట్ శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments