Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్

సెల్వి
మంగళవారం, 27 మే 2025 (09:25 IST)
కరోనా ఏపీని కూడా తాకింది. ఏపీలో మూడు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఈ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు వున్నారు. వీరిలో వృద్ధుని పరిస్థితి విషమంగా వుందని.. వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు. 
 
గతంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసింది. 
 
ఇకపోతే దేశంలో మేనెలలో కరోనా కేసులు పెరిగాయి. కేరళ, మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 26నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments